తెలంగాణాలో ఎంఈ ,ఎంటెక్,ఎంఫార్మసీ ,ఎంఆర్క్ కోర్సులలో ప్రవేశానికి వెబ్ ఆప్షన్ లు ఈ నెల 28 వ తేది నుంచి ఎంపిక చేసుకోవాలని తెలంగాణా ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో వేలడించారు . ఈ నెల 14వ ద్రువపత్రాల పరిశీలనకు వచ్చిన గేట్,జేపి ఎటి 2014,2015tspgecet 2015 లో అర్రుహులిన విద్యార్దులు ఆప్షన్లు ఇవాలని సూచించారు . పూర్తి వివరాలకు www.tspgecet.tsche.ac.in ,www.tspgecet.org వెబ్ సైట్ లను చూడవచు అన్ని పెరుకొన్నారు వెబ్ గతములో 26 వ తేదీనే ప్రకటించమని సాంకేతిక కారణాలతో దానిని 28 కి మార్చినట్లు తెలిపారు

No comments:
Post a Comment