Tuesday, August 25, 2015

హైదరాబాద్ క్షిపణీ అబివృద్ది ప్రాంగణానికి త్వరలో కలాం పేరు పెట్టనునారు..





హైదరాబాద్ :క్షిపణీ పితామహుడు ,దివంగత మాజ్జి రాష్ట్రపతి డాక్టర్ ఏ పిజే  అబ్ద్ ల్  కలాం సేవలకు  గుర్తింపుగా ..
హైదరాబాద్ క్షిపణీ అబివృద్ది  ప్రాంగణానికి  త్వరలో ఆయనపేరు పెట్టనునారు రక్షన్న పరిశోదన ,అబివృద్ది ప్రయోగశాల (డి ఆర్ డి ఎల్ ) అడ్వాన్సుడే సిస్టమ్స్ లలేబొరేటరి (ఏ ఎన్ ఎల్ ) రిసర్చ్ సెంటర్  ఇమారత్ (ఆర్ సి ఐ )
లను కలిపి హైదరాబాద్ క్షిపణి అబివృది ప్రాంగాణoగా వ్యవహరిస్తారు , ఈ ప్రాంతానికి డాక్టర్ ,ఏ పి జె అబ్ద్ ల్  కలాం
 క్షిపణీ అబివృద్ది ప్రాంగణoగా పేరు మరిచెందుకు ఇప్పట్టికి అనుమతి లబించిందని రక్షణ పరిశోదనా అబివృది సముస్థ (డి ఆర్ డి వొ ) వర్గాలు వెల్లడించాయి 

No comments:

Post a Comment