ఈ నెల 5న యాదగిరిగుట్టకు రాష్ట్రపతి రాక....
రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 5న యాదగిరిగుట్టను సందర్శిస్తారు. ఉదయం 11 గంటలకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుంటారు. గవర్నర్ శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర్ రావు గౌరవ రాష్ట్రపతితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు
No comments:
Post a Comment